హెల్త్ చట్టాల్ని పాటించాలి, ఉల్లంఘనలపై చర్యలు తప్పవు
- October 12, 2020
కువైట్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హెల్త్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని మినిస్టీరియల్ కమిటీ స్పష్టం చేసింది. కువైట్ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ మౌజిం మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్టీరియల్ కమిటీ యెదుట ఓ వీడియో ప్రెజెంటేషన్ వుంచిందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇతర స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య పరస్పర సహకారంతో కోవిడ్పై పోరాటం చేస్తున్నట్లు వివరించారు. కొన్ని ఉల్లంఘనల కారణంగా ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం వున్నందున ‘జీరో’ ఉల్లంఘనల దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ హెల్త్ చట్టాల్ని, నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







