డిజేబుల్డ్ స్లాట్స్లో పార్కింగ్: చర్యలు చేపట్టిన పోలీస్
- October 12, 2020
రియాద్: సౌదీ పోలీసులు 2843 మంది వాహన డ్రైవర్లను డిజేబుల్డ్ స్లాట్స్ని మిస్ యూజ్ చేసిన నేపథ్యంలో బుక్ చేయడం జరిగింది. ఎంత కాలంలో ఇంతమందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని సౌదీ పోలీస్ పేర్కొనలేదు. ఈ తరహా తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల్ని పార్కింగ్ కోసం కేటాయించిన స్లాట్స్లోనే నిలపాల్సి వుంటుందనీ, అంబులెన్స్ల కోసం కేటాయించిన స్లాట్స్ అలాగే డిజేబుల్డ్ స్లాట్స్లో వాహనాల్ని నిలపరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన