ఒమన్లో కొత్తగా 638 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం క్తొతగా దేశంలో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. మొత్తంగా ఇప్పటిదాకా దేశంలో 107,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 93,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,053 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 74 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామనీ, 545 మంది మొత్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వీరిలో 210 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..









