ఒమన్లో కొత్తగా 638 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం క్తొతగా దేశంలో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. మొత్తంగా ఇప్పటిదాకా దేశంలో 107,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 93,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,053 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 74 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామనీ, 545 మంది మొత్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వీరిలో 210 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







