కోవిడ్ 19: కరోనాతో చిక్కుకుపోయిన కార్పెంటర్స్ రిపాట్రియేషన్
- October 13, 2020
దుబాయ్: 49 మంది ఇండియన్ వర్కర్స్, పలు నెలలుగా కరోనా కారణంగా దుబాయ్లో చిక్కుకుపోగా, వారిని అథారిటీస్ స్వదేశానికి పంపించాయి. పాస్పోర్ట్కి సంబంధించిన సమస్యలు, సెక్యూరిటీ డిపాజిట్స్ వంటి వ్యవహారాల్లో అథారిటీస్ వారికి సాయమందించాయి. బ్యాచుల వారీగా బాధితుల్ని స్వదేశానికి పంపినట్లు ఇండియన్ కాన్సులేట్ ప్రెస్ కాన్సల్ నీరజ్ అగర్వాల్ వెల్లడించారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, బాధితులకు మూడు నెలలపాటు ఆహారం వంటివి అందించడం జరిగింది. కాగా, కొన్ని నెలలుగా వీరికి స్పాన్సరర్స్ జీతాలు ఇవ్వలేదనీ, వారి గురించి ఆరా తీయగా ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన