కోవిడ్‌ 19: కరోనాతో చిక్కుకుపోయిన కార్పెంటర్స్‌ రిపాట్రియేషన్‌

- October 13, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: కరోనాతో చిక్కుకుపోయిన కార్పెంటర్స్‌ రిపాట్రియేషన్‌

దుబాయ్‌: 49 మంది ఇండియన్‌ వర్కర్స్‌, పలు నెలలుగా కరోనా కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోగా, వారిని అథారిటీస్‌ స్వదేశానికి పంపించాయి. పాస్‌పోర్ట్‌కి సంబంధించిన సమస్యలు, సెక్యూరిటీ డిపాజిట్స్‌ వంటి వ్యవహారాల్లో అథారిటీస్‌ వారికి సాయమందించాయి. బ్యాచుల వారీగా బాధితుల్ని స్వదేశానికి పంపినట్లు ఇండియన్‌ కాన్సులేట్‌  ప్రెస్ కాన్సల్ నీరజ్ అగర్వాల్ వెల్లడించారు. కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, బాధితులకు మూడు నెలలపాటు ఆహారం వంటివి అందించడం జరిగింది. కాగా, కొన్ని నెలలుగా వీరికి స్పాన్సరర్స్‌ జీతాలు ఇవ్వలేదనీ, వారి గురించి ఆరా తీయగా ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com