బహ్రెయిన్లో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు
- October 14, 2020
మనామా:బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా, నిన్న ఒక్కరోజే 477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 92 మంది వలసదారులు, 229 మంది కాంటాక్ట్ కేసులు కాగా, ముగ్గురు ట్రావెల్ సంబంధిత కేసులు. ఇదిలా వుంటే, అక్టోబర్ 13న మొత్తం 10,399 కరోనా టెస్టులు నిర్వహఙంచడం జరిగింది. 52 కేసులు ప్రస్తుతం క్రిటికల్ దశలో వున్నాయి. 97 కేసులు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. 3,771 మంది పరిస్థితి స్టేబుల్గా వుంది. మొత్తం 3,823 యాక్టివ్ కేసులు వున్నాయి. కరోనా నుంచి ఇప్పటిదాకా 72,164 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం