మరణ శిక్ష నిబంధనల్ని సవరించిన ఒమన్
- October 14, 2020
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బబిశ్రీన్ తరీక్, మరణ శిక్షలకు సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా క్రిమినల్ కోర్ట్ మరణ శిక్ష విధించకూడదంటూ ఈ డిక్రీ విడుదలయ్యింది. సుల్తాన్ ఆర్డర్ ద్వారా ఏర్పాటైన కమిటీకి సదరు కేసు డాక్యుమెంట్ని సంపాదల్సి వుంటుంది. సుల్తాన్ గ్రాండ్ ముఫ్టి లేదా అసిస్టెంట్ ఈ ప్యానెల్కి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు అనుభవంగల సభ్యుల్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. షరియా బేస్డ్ ఆపీనియన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. 60 రోజుల్లోగా కమిటీ తన అభిప్రాయన్ని వెల్లడించకపోతే, ట్రిబ్యునల్ రూల్ కొనసాగుతుంది. యునానిమిటీ లేనిపక్షంలో, మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సి వుంటుంది. అధికారిక గెజిట్లో ఈ సవరణను చేర్చారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్