షార్జాలో కొత్త పార్కును ప్రారంభించిన షేక్ సుల్తాన్
- October 15, 2020
షార్జాను పచ్చదనంగా మార్చే ప్రక్రియలో భాగంగా మరో పార్క్ పనులు పూర్తయ్యాయి. ఎమిరాతి పరిధిలో నూతనంగా రూపొందిన పార్క్ ను షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి ప్రారంభించారు. పార్క్ లో ప్రారంభం తర్వాత ఆయన కాసేపు అక్కడ పచ్చదనాన్ని పరిశీలించారు. అనంతరం అటవీకరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అటవీకరణలో భాగంగా పార్క్ పక్కనే ఉన్న పర్వతాల్లో చెట్లను పెంచనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా షేక్ సుల్తాన్ తొలి మొక్కను నాటి నీరు పోశారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









