షార్జాలో కొత్త పార్కును ప్రారంభించిన షేక్ సుల్తాన్

- October 15, 2020 , by Maagulf
షార్జాలో కొత్త పార్కును ప్రారంభించిన షేక్ సుల్తాన్

షార్జాను పచ్చదనంగా మార్చే ప్రక్రియలో భాగంగా మరో పార్క్ పనులు పూర్తయ్యాయి. ఎమిరాతి పరిధిలో నూతనంగా రూపొందిన పార్క్ ను షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి ప్రారంభించారు. పార్క్ లో ప్రారంభం తర్వాత ఆయన కాసేపు అక్కడ పచ్చదనాన్ని పరిశీలించారు. అనంతరం అటవీకరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అటవీకరణలో భాగంగా పార్క్ పక్కనే ఉన్న పర్వతాల్లో చెట్లను పెంచనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా షేక్ సుల్తాన్ తొలి మొక్కను నాటి నీరు పోశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com