షార్జాలో ల్యాండ్ అవడానికి ఐసిఎ అప్రూవల్ తప్పనిసరి
- October 16, 2020
యూఏఈ:షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటన జారీ చేశాయి. అబుదాబీ ఎమిరేట్స్కి చెందిన రెసిడెన్స్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐటెడంటిటీ అండ్ సిటిజన్షిప్ నుంచి అనుమతి పొందాల్సి వుంటుంది. అల్ అయిన్ అలాగే అబుదాబీ నుంచి రెసిడెన్స్ వీసాలు కలిగిన ప్రయాణీకులు, ఐసిఎ అప్రూవల్ని షార్జాకి వెళ్ళే ముందు పొందాలని ఎయిర్ ఇండియా ఓ సర్క్యులర్లో పేర్కొంది. షార్జా జాతీయ కెరియర్ ఎయిర్ అరేబియా, ప్రయాణీకులు వెబ్సైట్ని సందర్శించి, తమ ఎంట్రీ స్టేటస్ని సరిచూసుకోవాలని కోరింది. ఇతర ఎమిరేట్స్కి చెందినవారికి ఈ అప్రూవల్ అవసరం లేదు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









