సివిల్ ఐడీ కార్డులు కలెక్ట్ చేసుకోవాలని పిఎసిఐ సూచన
- October 16, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, సివిల్ ఐడీ కార్డుల్ని పౌరులు అలాగే రెసిడెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మెషీన్లో 100,000కి పైగా కార్డులు అలాగే వుండిపోయిన దరిమిలా కొత్త కార్డుల్ని అందులో పెట్టడానికి వీలు లేకుండా పోతోందని అథారిటీ పేర్కొంది. ఇప్పటిదాకా 858,000 కార్డుల్ని సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి లాక్డౌన్ రీ-ఓపెన్ తర్వాత జారీ చేయడం జరిగింది. నాన్ కువైటీలకు 484,298 కార్డులు జారీ చేశారు. ఇప్పటికే పొందుపరిచిన కార్డుల్ని ఆయా వ్యక్తులు తీసుకుంటే, కొత్త కార్డుల్ని మెషీన్లలో ఇన్స్టాల్ చేయడానికి వీలవుతుందని పిఎసిఐ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జాసెం అల్ మితెన్ విజ్ఞప్తి చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







