ఆల్కహాల్తో పట్టుబడ్డ భారతీయులకు డిపోర్టేషన్
- October 17, 2020
కువైట్ సిటీ :నలుగురు ఇండియన్స్, ఆల్కహాల్తో పట్టుబడిన దరిమిలా వారిని డిపోర్టేషన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబ్దిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులు ఎక్కడి నుంచి ఆల్కహాల్ సేకరించారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. నిందితులు తిరిగి కువైట్కి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఓ అరబ్ వలసదారుడు నార్కోటిక్ సబ్స్టాన్సెస్తో పట్టుబడ్డారు. మరోపక్క, ముగ్గురు భారతీయులు ఆల్కహాల్తో పట్టుబడ్డారు. దస్మా పోలీస్ స్టేషన్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ హమదాన్ అల్ అజామి మాట్లాడుతూ, ఆరుగురు వలసదారుల్ని ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









