ఆల్కహాల్తో పట్టుబడ్డ భారతీయులకు డిపోర్టేషన్
- October 17, 2020కువైట్ సిటీ :నలుగురు ఇండియన్స్, ఆల్కహాల్తో పట్టుబడిన దరిమిలా వారిని డిపోర్టేషన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబ్దిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులు ఎక్కడి నుంచి ఆల్కహాల్ సేకరించారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. నిందితులు తిరిగి కువైట్కి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఓ అరబ్ వలసదారుడు నార్కోటిక్ సబ్స్టాన్సెస్తో పట్టుబడ్డారు. మరోపక్క, ముగ్గురు భారతీయులు ఆల్కహాల్తో పట్టుబడ్డారు. దస్మా పోలీస్ స్టేషన్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ హమదాన్ అల్ అజామి మాట్లాడుతూ, ఆరుగురు వలసదారుల్ని ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి