ఆల్కహాల్తో పట్టుబడ్డ భారతీయులకు డిపోర్టేషన్
- October 17, 2020
కువైట్ సిటీ :నలుగురు ఇండియన్స్, ఆల్కహాల్తో పట్టుబడిన దరిమిలా వారిని డిపోర్టేషన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబ్దిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులు ఎక్కడి నుంచి ఆల్కహాల్ సేకరించారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. నిందితులు తిరిగి కువైట్కి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఓ అరబ్ వలసదారుడు నార్కోటిక్ సబ్స్టాన్సెస్తో పట్టుబడ్డారు. మరోపక్క, ముగ్గురు భారతీయులు ఆల్కహాల్తో పట్టుబడ్డారు. దస్మా పోలీస్ స్టేషన్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ హమదాన్ అల్ అజామి మాట్లాడుతూ, ఆరుగురు వలసదారుల్ని ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







