భూప్రకంపనలతో నెల్లూరు జిల్లా

- February 13, 2016 , by Maagulf
భూప్రకంపనలతో నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. వింజమూరు మండలంలోని చాకలిబండ, బత్తినవారిపల్లె, ఉట్కూరు, వరికుంటపాడు మండలంలోని రామదేవులపాడు, గణేశ్వరాపురంలో మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.భూప్రకంపనలతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com