రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయుల మృతి
- October 21, 2020బహ్రెయిన్: కైరో: బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయులు మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బహ్రెయిన్ నార్త్ గవర్నరేట్లోని అల్ హమాలా ప్రాంతంలోని మెయిన్ రోడ్డుపై కొన్ని కార్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2018 నాటి గణాంకాల ప్రకారం అధిక వేగం 30.3 శాతం ప్రమాదాలకు కారణం. రెడ్ లైట్స్ ప్రయాణం 34.9 ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ ఉల్లంఘనల్లో మేల్ డ్రైవర్లదే కీలక పాత్ర. 83.7 శాతం వుంది వీరి పాత్ర.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు