షిషా బ్యాన్పై కేఫ్ ఓనర్ల నిరసన
- October 21, 2020కువైట్: కువైట్లో కాఫీ షాప్స్ ఓనర్స్, ఒకే నెలలో రెండోసారి నిరసన వ్యక్తం చేశారు షిషా బ్యాన్ని నిరసిస్తూ. ఆగస్ట్లో కువైట్ ప్రభుత్వం, కేఫ్లను తెరిచేందుకు అనుమతిచ్చిన సంగతి తెల్సిందే. అయితే, షిషాకు మాత్రం అనుమతిన్విలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో షిషాను బ్యాన్ చేశారు. అయితే, షాషాపై బ్యాన్ వల్ల తమ వ్యాపారాలు సజావుగా సాగడంలేదని కేఫ్ల ఓనర్స్ వాపోతున్నారు. 5,000 కుటుంబాలు సుమారు 5,0000 కేఫ్లనునిర్వహిస్తున్నాయని కేఫ్ ఓనర్స్ ప్రతినిది¸ నవాఫ్ అల్ ఫజెహ్ చెప్పారు. కాగా, అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో నిర్వాహకులు వున్నారనీ, అలాంటివారికి అరెస్ట్ వారెంట్లు కూడా వస్తున్నాయని చెప్పారు. షిషాపై బ్యాన్ కొనసాగితే, వ్యాపారాల నిర్వహణ ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. హెల్త్ మినిస్ట్రీ, షిషా బ్యాన్పై సరైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెన్యువల్ లైసెన్సులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వున్నామని కేఫ్ ఓనర్స్ వాపోతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు