సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ పేషెంట్ల ఆహారంపై ఆంక్షలు
- October 22, 2020
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో చేరిన పేషెంట్లకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బయట నుంచి ఆహారాన్ని అందించడానికి అవకాశం వుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా నుండి కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలా బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తగిన సేఫ్టీ మెజర్స్కి లోబడి వుండాలి. విజిటర్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







