పార్కింగ్ రుసుము: టచ్ స్క్రీన్ పరికరాల ఏర్పాటు
- October 22, 2020
షార్జా మునిసిపాలిటీ 400కి పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన పరికరాల్ని పార్కింగ్ రుసుము చెల్లింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. టచ్ స్క్రీన్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ తాబిత్ అల్ తారిఫి మాట్లాడుతూ, కొత్త పేమెంట్ మెషీన్స్, మిడిల్ ఈస్ట్లో ఇదే ప్రథమం అని చెప్పారు. కస్టమర్ సర్వీస్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ బిన్ ఫలాహ్ అల్ సువైది మాట్లాడుతూ, 8,519 పెయిడ్ పార్కింగ్ ప్లేస్లు షార్జాలోని పలు ప్రాంతాల్లో వున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







