వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..

- February 14, 2016 , by Maagulf
వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..

సియాచిన్‌ మంచు తుఫాన్‌లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయం సోమవారం ఆయన స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లెకు చేరుకోనుంది. సియాచిన్‌ నుంచి అహ్మద్‌ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం అతని స్వస్థలం పార్నపల్లెకి తరలిస్తారు. అక్కడ అహ్మద్‌ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com