వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..
- February 14, 2016
సియాచిన్ మంచు తుఫాన్లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం సోమవారం ఆయన స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లెకు చేరుకోనుంది. సియాచిన్ నుంచి అహ్మద్ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం అతని స్వస్థలం పార్నపల్లెకి తరలిస్తారు. అక్కడ అహ్మద్ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









