వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..
- February 14, 2016సియాచిన్ మంచు తుఫాన్లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం సోమవారం ఆయన స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లెకు చేరుకోనుంది. సియాచిన్ నుంచి అహ్మద్ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం అతని స్వస్థలం పార్నపల్లెకి తరలిస్తారు. అక్కడ అహ్మద్ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు