గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటుడు హరిష్ ఉత్తమన్
- October 27, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కోనసాగుతుంది దినిలో పాల్గొని మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు శత్రువు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు విలన్ హరిష్ ఉత్తమన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానని ఎవరి పుట్టినరోజు అయినా కూడా తప్పకుండా ఆ పుట్టినరోజు గుర్తుగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని చెపుతాను అని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు దూసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా నటుడు చరణ్; కమెడియన్ లు సత్యం రాజేష్; మధునందన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!