ఒమన్ రెసిడెంట్ కార్డ్స్ వున్న ప్రయాణీకులకే అనుమతి
- October 27, 2020
మస్కట్:ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు, కేవలం చెల్లుబాటయ్యే రెసిడెంట్ కార్డులున్నవారికి మాత్రమే అందుబాటులో వుంటాయని సంబంధిత అథారిటీస్ స్పష్టం చేశాయి. ఎగ్జిస్టింగ్ రెసిడెన్స్ / ఎంప్లాయ్మెంట్ వీసా హోల్డర్స్, తమ వీసాల్ని రెన్యువల్ చేయించుకున్నవారు మాత్రమే మస్కట్ మరియు సలాలాకు ప్రయాణించే వీలుందని ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సూచించింది. ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్, తమ రెసిడెన్స్ కార్డ్ని కూడా తమతోపాటు వుంచుకోవాల్సి వుంటుంది. కొత్తగా వీసాలు జారీ అయినవారికి అనుమతి లేదు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







