ఒమన్‌ రెసిడెంట్‌ కార్డ్స్‌ వున్న ప్రయాణీకులకే అనుమతి

- October 27, 2020 , by Maagulf
ఒమన్‌ రెసిడెంట్‌ కార్డ్స్‌ వున్న ప్రయాణీకులకే అనుమతి

మస్కట్‌:ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు, కేవలం చెల్లుబాటయ్యే రెసిడెంట్‌ కార్డులున్నవారికి మాత్రమే అందుబాటులో వుంటాయని సంబంధిత అథారిటీస్‌ స్పష్టం చేశాయి. ఎగ్జిస్టింగ్‌ రెసిడెన్స్‌ / ఎంప్లాయ్‌మెంట్‌ వీసా హోల్డర్స్‌, తమ వీసాల్ని రెన్యువల్‌ చేయించుకున్నవారు మాత్రమే మస్కట్‌ మరియు సలాలాకు ప్రయాణించే వీలుందని ప్రయాణీకులకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సూచించింది. ఎగ్జిస్టింగ్‌ వీసా హోల్డర్స్‌, తమ రెసిడెన్స్‌ కార్డ్‌ని కూడా తమతోపాటు వుంచుకోవాల్సి వుంటుంది. కొత్తగా వీసాలు జారీ అయినవారికి అనుమతి లేదు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com