కువైట్ తొలి బ్యాచ్ కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో
- October 27, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్, దేశంలోకి వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో వస్తుందని తెలుస్తోంది. తొలి బ్యాచ్లో ఒక మిలియన్ డోసులు సిటిజన్స్ కోసం కేటాయిస్తారు. హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులు, క్రానిక్ డిసీజ్లతో వున్నవారికి ప్రాధాన్యత వుంటుంది. 3 కంపెనీల నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశం వుంది. ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ ముజ్రిం వెల్లడించిన వివరాల ప్రకారం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అలాగే, సంబంధిత అథారిటీస్ నుంచి మెంబర్స్ ఈ కమిటీలో వుంటారు. వ్యాక్సినేషన్కి సంబంధించిన విధి విధానాల్ని ఈ కమిటీ నిర్ధారిస్తుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం