కువైట్ తొలి బ్యాచ్ కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో
- October 27, 2020
కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్, దేశంలోకి వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో వస్తుందని తెలుస్తోంది. తొలి బ్యాచ్లో ఒక మిలియన్ డోసులు సిటిజన్స్ కోసం కేటాయిస్తారు. హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులు, క్రానిక్ డిసీజ్లతో వున్నవారికి ప్రాధాన్యత వుంటుంది. 3 కంపెనీల నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశం వుంది. ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ ముజ్రిం వెల్లడించిన వివరాల ప్రకారం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అలాగే, సంబంధిత అథారిటీస్ నుంచి మెంబర్స్ ఈ కమిటీలో వుంటారు. వ్యాక్సినేషన్కి సంబంధించిన విధి విధానాల్ని ఈ కమిటీ నిర్ధారిస్తుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







