భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు : ముంబయి

- February 14, 2016 , by Maagulf
భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు  :  ముంబయి

మహారాష్ట్రలోని ముంబయిలో జరుగుతున్న 'మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌' కార్యక్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అగ్నిమాపక విభాగంసోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారీ అగ్నిప్రమాదం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విధ్వంసం చేయాలని ఎవరైనా కావాలనే ఇలా చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com