భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు : ముంబయి
- February 14, 2016మహారాష్ట్రలోని ముంబయిలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా వీక్' కార్యక్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అగ్నిమాపక విభాగంసోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారీ అగ్నిప్రమాదం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విధ్వంసం చేయాలని ఎవరైనా కావాలనే ఇలా చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు