భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు : ముంబయి
- February 14, 2016
మహారాష్ట్రలోని ముంబయిలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా వీక్' కార్యక్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అగ్నిమాపక విభాగంసోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారీ అగ్నిప్రమాదం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విధ్వంసం చేయాలని ఎవరైనా కావాలనే ఇలా చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







