వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్పై ఇండియా గైడ్ లైన్స్
- October 28, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించి భారత ప్రభుత్వం గైడ్లైన్స్ని విడుదల చేసింది.వందే భారత్ మిషన్ లేదా ఎయిర్ బబుల్ విధానం ద్వారా నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు సంబంధించి ఈ గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆరిజన్ పర్సన్స్ కార్డ్ హోల్డర్స్, ఏ దేశం పాస్పోర్ట్ని కలిగి వున్నా వారు అర్హులే అవుతారు. టూరిస్ట్ వీసాపై కాకుండా ఇతత్రా అవసరాల నిమిత్తం భారతదేశంలో పర్యటించాలనుకునే ఫారిన్ నేషనల్స్ కూడా అర్హులే. ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా), టూరిస్ట్ వీసా మరియు మెడికల్ వీసా తప్ప అన్ని ఎగ్జిస్టింగ్ వీసాస్ చెల్లుబాటవుతాయి. నేపాల్, భూటాన్ పౌరులు ఏ దేశం నుంచి అయినా ఇండియాకి రావొచ్చు. క్వారంటైన్ సహా ఇతర హెల్త్ / కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు తప్పక పాటించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







