ఎయిర్ ఇండియా సేల్ డెడ్లైన్ పొడిగింపు
- October 31, 2020
న్యూ ఢిల్లీ:ఎయిర్ ఇండియా సేల్ డెడ్లైన్ని భారత ప్రభుత్వం పొడిగించింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిషన్కి నేటితో గడువు పూర్తవుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో చాలామంది డెడ్లైన్లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాగా, డిసెంబర్ 14వ తేదీ వరకు డెడ్లైన్ని పొడిగించడం జరిగింది. ఎవరైతే బిడ్స్కి క్వాలిఫై అవుతారో ఆ వివరాల్ని డిసెంబర్ 28 లోగా తెలియజేస్తారు. కాగా, ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్కి సంబంధించి కొన్ని మార్పులు కూడా చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ మరియు పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. బిడ్డర్స్, కంబైన్డ్ వాల్యూని కోట్ చేయవచ్చు. అత్యధిక ఆఫర్ ఈ బిడ్ని గెలుచుకుంటుంది. షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టెర్మ్ డెబిట్కి సంబంధించి ఈక్విటీ వాల్యూని కూడా ఇందులో పొందుపరిచారు.9,600 మంది స్ట్రాంగ్ పర్మనెంట్ వర్క్ ఫోర్స్కి సంబంధించి ఏడాది వరకు వర్క్ ప్రొటెక్షన్ని రూల్స్లో పొందుపరచడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







