ఇండియా సరిహద్దును తాకే రైలు మార్గం..చైనా ప్లాన్
- November 02, 2020
సిచువాన్-టిబెట్ మధ్య రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి చైనా ఆలోచిస్తోంది.
ఈ రైల్వే మార్గం భారత సరిహద్దుకు దగ్గరగా ఉండబోతుంది. రెండు సొరంగాలు, ఒక వంతెన వంటి వాటితో దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్టు పాలక చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది.
ఈ మార్గం ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో వచ్చి ముగుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది చైనా ప్రకటించిన రెండవ రైల్వే మార్గం. ఈ మార్గంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చైనా భావిస్తోందని చెప్తున్నప్పటికీ, సరిహద్దుల్లో సైనికులు శీఘ్రంగా చేరుకోవడానికి ఇండియా రోడ్లను నిర్మిస్తున్న నేపథ్యంలో, చైనా దానికి బదులుగా రైల్వే మార్గాన్ని సరిహద్దు వద్ద ఏర్పాటు చేస్తునట్టు సమాచారం. .
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







