ఖమ్మం చేరుకున్నకేసీఆర్
- February 15, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో ఖమ్మం చేరుకున్న కేసీఆర్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత తుమ్మలతో కలిసి పట్టణ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ నూతన బస్టాండ్, ట్యాంక్బండ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రమణ గుట్ట వికలాంగుల కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ను అడ్డుకోబోయిన పీడీఎస్యూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు, శ్రీరామదాసు ప్రాజెక్టులకు మంగళవారం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటాని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







