రికార్డు స్థాయిలో షాబు డ్రగ్ స్వాధీనం
- November 05, 2020
కువైట్ సిటీ:కువైట్లో రికార్డు స్థాయిలో 270 కిలోల షాబు డ్రగ్ని సీజ్ చేశారు. దేశంలో ఇప్పటిదాకా జరిగన డ్రగ్స్ సీజ్లో ఇదే అతి పెద్దది. షువైఖ్ సీ పోర్ట్లో ఈ సీజ్ జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. పక్కాగా అందిన సమాచారం నేపథ్యంలో జిఎడిసి సిబ్బంది, డ్రగ్స్ స్మగ్లర్స్ని ట్రాక్ చేశారు.. రెండు వాహనాల్లో సాల్ట్ డ్రగ్స్ తీసుకొస్తుండగా అందులోని షబుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ సందర్భంగా అధికారుల్ని అభినందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









