గోల్డ్ స్మగ్లింగ్: ఒకరి అరెస్ట్
- November 05, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 12 చిన్న ముక్కలుగా మార్చి, నిందితుడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ 3,67,570 రపాయలు వుంటుందని తేల్చారు. జీన్స్లోపల జిప్ ఫ్లయర్లో నిందితుడు ఈ బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 1948లో నిందితుడు హైద్రాబాద్కి వచ్చాడు.

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









