గోల్డ్ స్మగ్లింగ్: ఒకరి అరెస్ట్
- November 05, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 12 చిన్న ముక్కలుగా మార్చి, నిందితుడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ 3,67,570 రపాయలు వుంటుందని తేల్చారు. జీన్స్లోపల జిప్ ఫ్లయర్లో నిందితుడు ఈ బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 1948లో నిందితుడు హైద్రాబాద్కి వచ్చాడు.

తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







