సౌదీలో మళ్లీ కరోనా తీవ్రత..మరో 19 మంది మృతి
- November 07, 2020
రియాద్:సౌదీ అరేబియాలో తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. కింగ్డమ్ పరిధిలో కొత్తగా మరో 407 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి మరో 19 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రియాద్ 64, మదీనా 43, జెడ్డా 41, మక్కా 27, దమ్మమ్ లో 10 మందికి వైరస్ సోకింది. వైరస్ బాధితులతో పాటు..కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. 24 గంటల పరిధిలోనే 433 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో మొత్తం 3,36,966 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు