సౌదీలో మళ్లీ కరోనా తీవ్రత..మరో 19 మంది మృతి
- November 07, 2020
రియాద్:సౌదీ అరేబియాలో తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. కింగ్డమ్ పరిధిలో కొత్తగా మరో 407 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి మరో 19 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రియాద్ 64, మదీనా 43, జెడ్డా 41, మక్కా 27, దమ్మమ్ లో 10 మందికి వైరస్ సోకింది. వైరస్ బాధితులతో పాటు..కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. 24 గంటల పరిధిలోనే 433 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కింగ్డమ్ పరిధిలో మొత్తం 3,36,966 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









