ఐపీఎల్ 2021పై క్లారిటీ ఇచ్చిన సౌరభ్ గంగూలీ
- November 07, 2020
దుబాయ్:ఐపీఎల్ పదమూడో సీజన్ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఐపీఎల్-2020 సీజన్ను గత సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్, మే నెలల్లో భారత్ వేదికగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు.
ఐపీఎల్ 2020 కోసం మాత్రమే యూఏఈని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో మరోక ఐపీఎల్(ఐపీఎల్ 2021 సీజన్) ఉంటుంది.కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే యూఏఈని ఎంచుకున్నాం.ఇంగ్లాండ్తో సిరీస్కు భారత్ ఆతిథ్యమిస్తుంది. భారత్లోనే స్వదేశీ క్రికెట్ను నిర్వహిస్తాం. రంజీ ట్రోఫీ కోసం బయో బబుల్ను ఏర్పాటు చేస్తాం.గోవా నవంబర్ నుంచి గోవాలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు అని దాదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









