ఐపీఎల్ 2021పై క్లారిటీ ఇచ్చిన సౌరభ్ గంగూలీ
- November 07, 2020
దుబాయ్:ఐపీఎల్ పదమూడో సీజన్ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఐపీఎల్-2020 సీజన్ను గత సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్, మే నెలల్లో భారత్ వేదికగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు.
ఐపీఎల్ 2020 కోసం మాత్రమే యూఏఈని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో మరోక ఐపీఎల్(ఐపీఎల్ 2021 సీజన్) ఉంటుంది.కేవలం ఐపీఎల్ కోసం మాత్రమే యూఏఈని ఎంచుకున్నాం.ఇంగ్లాండ్తో సిరీస్కు భారత్ ఆతిథ్యమిస్తుంది. భారత్లోనే స్వదేశీ క్రికెట్ను నిర్వహిస్తాం. రంజీ ట్రోఫీ కోసం బయో బబుల్ను ఏర్పాటు చేస్తాం.గోవా నవంబర్ నుంచి గోవాలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు అని దాదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







