కువైట్:మాజీ ఎంపీ కుమారులపై మనీ లాండరింగ్ ఆరోపణలు
- November 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ఓ మాజీ ఎంపీ కుటుంబం చుట్టు ఆర్ధిక అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టాయి. ఎంపీ ముగ్గురు కుమారుల బ్యాంక్ లావాదేవీలు అనుమానస్పదంగా ఉన్నాయని స్థానిక బ్యాంకు అధికారులు ఆర్ధిక నిఘా విభాగానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశీ బ్యాంక్ అకౌంట్లోకి 1.7 మిలియన్ కువైట్ దినార్లు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఎంపీ కుమారులకు చెందిన మూడు అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని, ఆ తర్వాత..ఆ సొమ్ము స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ఓ యూరోపియన్ కంపెనీకి బదిలీ అయినట్లు తెలిపారు. అయితే..ఆ స్విస్ బ్యాంక్ ఖాతా మాజీ ఎంపీదే అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!









