అదృశ్యమైన ఒమాని బ్రదర్స్‌ మృత్యువాత

- February 16, 2016 , by Maagulf
అదృశ్యమైన ఒమాని బ్రదర్స్‌ మృత్యువాత


బుస్సానా వాటర్స్‌లో అదృశ్యమైన ఇద్దరు ఒమాని సోదరులు మృతి చెందారు. పోలీసులు ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఒమనీ సోదరుల మృతదేహాలు దొరికినందున సెర్చ్‌ ఆపరేషన్స్‌ నిలిపివేస్తున్నట్లు పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ స్పష్టం చేసింది. గత గురువారం సాయంత్రం అబుదాబీలోని ముస్సానా ప్రావిన్స్‌లో అదృశ్యమయ్యారు. చేపల వేట కోసం బోట్‌లో వెళ్ళిన వీరిద్దరూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. బార్కా ప్రావిన్స్‌ తీరం వద్ద వీరి మృతదేహాలు లభించాయి. రాయల్‌ ఒమన్‌ పోలీసులు మరియు పిఎసిడిఎ హెలికాప్టర్లు, వెస్సెల్స్‌ మరియు డైవర్స్‌ని వినియోగించింది ఈ ఆపరేషన్‌ కోసం 16 ఏళ్ళ కుసాయి, 12 ఏళ్ళ లువాయ్‌ మృతిచెందిన యువకులు. 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com