అదృశ్యమైన ఒమాని బ్రదర్స్ మృత్యువాత
- February 16, 2016
బుస్సానా వాటర్స్లో అదృశ్యమైన ఇద్దరు ఒమాని సోదరులు మృతి చెందారు. పోలీసులు ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒమనీ సోదరుల మృతదేహాలు దొరికినందున సెర్చ్ ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. గత గురువారం సాయంత్రం అబుదాబీలోని ముస్సానా ప్రావిన్స్లో అదృశ్యమయ్యారు. చేపల వేట కోసం బోట్లో వెళ్ళిన వీరిద్దరూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. బార్కా ప్రావిన్స్ తీరం వద్ద వీరి మృతదేహాలు లభించాయి. రాయల్ ఒమన్ పోలీసులు మరియు పిఎసిడిఎ హెలికాప్టర్లు, వెస్సెల్స్ మరియు డైవర్స్ని వినియోగించింది ఈ ఆపరేషన్ కోసం 16 ఏళ్ళ కుసాయి, 12 ఏళ్ళ లువాయ్ మృతిచెందిన యువకులు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







