ఒమన్‌లో 500 తనిఖీలు నిర్వహించిన లేబర్‌ మినిస్ట్రీ

- November 11, 2020 , by Maagulf
ఒమన్‌లో 500 తనిఖీలు నిర్వహించిన లేబర్‌ మినిస్ట్రీ

మస్కట్‌: 500కి పైగా తనిఖీల్ని మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌, ప్రైవేట్‌ సెక్టారుకి చెందిన ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై నిర్వహించడం జరిగింది. కార్మికుల భద్రత విషయమై కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 23 నుంచి అక్టోబర్‌ 230 వరకు ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 63 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో ఉల్లంఘనలు కనిపించాయి. వీటిని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది. ఎపిడెమయోలాజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 516 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ వుండగా, వాటిల్లో 140 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఆయా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com