పౌరులు, రెసిడెంట్స్ కోసం తెరచుకున్న సరిహద్దులు
- November 13, 2020మస్కట్: సరిహద్దుల్లోని దేశాలతో వున్న బోర్డర్స్, ఒమనీ రెసిడెంట్స్ అలాగే, ఒమనీయుల కోసం తెరచి వున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని నిబంధనల మేరకు సరిహద్దుల్లోంచి ఒమనీయులు, ఒమన్ రెసిడెంట్స్ వచ్చి, వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చెల్లుబాటయ్యే రెసిడెన్స్ వీసా వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి ప్రవేశం కల్పిస్తారు. అలా వచ్చేవారికి పీసీఆర్ కరోనా వైరస్ టెస్ట్ తప్పనిసరి. 90 గంటల ముందుగా ఈ పరీక్ష చేయించుకుని వుండాలి. సుల్తానేట్లో జరిగే టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఏడు రోజుల క్వారంటైన్ కూడా పాటించాల్సి వుంటుంది. ఎనిమిదవ రోజు పీసీఆర్ టెస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?