పౌరులు, రెసిడెంట్స్ కోసం తెరచుకున్న సరిహద్దులు
- November 13, 2020
మస్కట్: సరిహద్దుల్లోని దేశాలతో వున్న బోర్డర్స్, ఒమనీ రెసిడెంట్స్ అలాగే, ఒమనీయుల కోసం తెరచి వున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని నిబంధనల మేరకు సరిహద్దుల్లోంచి ఒమనీయులు, ఒమన్ రెసిడెంట్స్ వచ్చి, వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చెల్లుబాటయ్యే రెసిడెన్స్ వీసా వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి ప్రవేశం కల్పిస్తారు. అలా వచ్చేవారికి పీసీఆర్ కరోనా వైరస్ టెస్ట్ తప్పనిసరి. 90 గంటల ముందుగా ఈ పరీక్ష చేయించుకుని వుండాలి. సుల్తానేట్లో జరిగే టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఏడు రోజుల క్వారంటైన్ కూడా పాటించాల్సి వుంటుంది. ఎనిమిదవ రోజు పీసీఆర్ టెస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







