సంజూ భాయ్తో కలిసి దీపావళి సంబరాలు...
- November 15, 2020
మున్నాభాయ్ సంజయ్ దత్ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడ్డ సంగతి తెలిసిందే. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు క్యాన్సర్ని జయించానని పొడవైన పోస్ట్ పెట్టి అభిమానులని ఆనందింపజేశాడు. తమ అభిమాన నటుడు క్యాన్సర్ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. ఇక దీపావళి రోజు సంజయ్ దత్ తన భర్య మాన్యతా దత్తో కలిసి దుబాయ్ లో దీవాళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
సంజయ్ ఇంట్లో జరిగిన దీవాళి వేడుకలలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా భాగం అయ్యారు. సంప్రదాయమైన దుస్తులలో మెరిసిన వీరిని చూసి అభిమానులు తెగ సంతోషించారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్లాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'సంజయ్, మాన్యతా నా స్నేహితులు' అని కాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన