వర్షాల కోసం దేశవ్యాప్తంగా ప్రార్ధనలు చేయాలని పిలుపునిచ్చిన సౌదీ రాజు
- November 17, 2020
రియాద్:దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసేలా అల్లా కనికరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్ధనలు నిర్వహించాలని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్ పిలుపునిచ్చారు. గురువారం రోజున అన్ని ప్రార్ధనా మందిరాల్లో ఇస్తిస్ఖా ప్రార్ధనలు చేయాలని పవిత్ర మక్కా, మదీనా మసీదుల సంరక్షుడిగా ఆయన పిలుపునిచ్చినట్లు రాయల్ కోర్టు ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలకు అనుగుణంగా...ఆయన విశ్వాసకులుగా శాంతి స్థాపనకు తగినట్లుగా ప్రార్ధనలు చేయాలని రాజు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









