ఈ ఏడాది దుబాయ్ లో రెండు నూతన ప్రైవేటు పాటశాలలు
- February 17, 2016
ఈ ఏడాది దుబాయ్ లో రెండు నూతన ప్రైవేటు పాటశాలలు ప్రారంభం కానున్నాయి. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాల, ఫొర్తెస్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ విద్యా ప్రణాళిక సున్మర్కే పాటశాలను సెప్టెంబర్లో మొదలుకానుంది. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాల అల్ బర్ష ప్రాంతంలో ఉంది. ఇది నిర్మాణం కాగానే, 10 వేలమంది విద్యార్ధులు ఇక్కడ చదువుకోనేందుకు పూర్తిగా సరి పోయేందుకు తీర్చిదిద్దుబడుతున్నఈ పాటశాల ' నాలెడ్జే అండ్ హ్యూమన్ డేవలపమేంట్ అథారిటీ ' చేత ఆమోదించబడింది. ఇక్కడ వార్షిక ఫీజు 14 వేల దినార్ల నుంచి 24 వేల దినార్ల వరకు ఉంటుంది. అలాగే,ప్రతిభ ఉన్న విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందచేస్తుంది. ఈ పాటశాలకు స్వంత ఆధునిక
సాంకేతిక కార్యక్రమం ఉంది. అలాగే విద్యార్దులను మంచి క్రీడాకారులుగా రూపొందించేందుకు ఓకే క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశారు.దీని ద్వారా విద్యార్దులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిన్ ఉత్తమ క్రీడాకారులుగా జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్తాయికి ఎదిగేందుకు కృషి చేయనుంది అలాగే ,జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాలలో విద్యార్ధులలో పలు విషయాలపై చర్చావేదికలను నిర్వహించి వారిలోని కళాత్మక నైపుణ్యాలను వెలికితీయనున్నారు. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ 2016 లో నూతన మిలినీయం పాటశాలను అబుదాబీ లోమో విస్తరించనున్నారు. అలాగే, 2017 లో మరో సి.బి.ఎస్.ఇ. పాటశాలను షార్జా లో ప్రారంభించనున్నారు. సున్మర్కే పాటశాలను జుమురహ్ త్రీభుజాకార విధానంలో నిర్మితమైంది. ఫొర్తెస్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ విద్యా ప్రణాళిక ప్రకారం ఆయా పాట్యంశాలను అనుసరించి బోధన జరపనుంది. ఈ ఏడాది నర్సరీ నుంచి ఫౌండేషన్ దశ వరుకు 13 ఏళ్ళ వరుకు ఇక్కడ విద్యావిధానం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా సాంకేతిక విధానాలతో చదువు నేర్పిస్తారు, అలాగే. లాప్ టాప్ లు , ట్యాబ్ లు ఉపయోగించి విద్యను నేర్పిస్తారు. ఈ - పుస్తకాలను , ఆన్ లైన్ ఒనరులను ఇక్కడ వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







