హైదరాబాద్ అభివృద్ధంతా కాంగ్రెస్ హయంలోనే జరిగింది - ఉత్తమ్
- November 18, 2020
హైదరాబాద్:కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు... హైదరాబాద్ ప్రజల్ని దగా చేశాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి. మతం రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీనేతలు కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారన్నారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హయంలోనే జరిగిందేనన్నారు. సెక్యూలర్ భావాలు చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతుస్తారంటున్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు