అహ్మదాబాద్ లో కోవిడ్ కర్ప్యూ మళ్లీ మొదలైంది
- November 20, 2020
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సహా యూరోప్ లోని పలుదేశాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కఠిన ఆంక్షలు కూడా పెడుతున్నాయి కంట్రీస్. ఇప్పటిదాకా అక్కడి గురించే మాట్లాడాం..కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ షాక్ ఇండియాలో కూడా మొదలైంది. గుజరాత్ ఆర్ధిక నగరం అహ్మదాబాద్ లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అహ్మదాబాద్ నగరంలో కర్ప్యూ అమల్లో ఉంటుంది. గుజరాత్ తో మళ్లీ 1281 కోవిడ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. పరిస్థితి మళ్లీ చేజారి పోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు రాత్రి పూట ఆంక్షలు పెట్టారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు