నాగచైతన్య కథానాయకుడుగా కొత్త చిత్రం
- February 17, 2016
కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్యకు 12వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదట. అయితే టైటిల్ ఖరారు చేసి శుక్రవారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేస్తామని చిత్ర బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం నాగచైతన్య, గౌతమ్ మేనన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు గౌతమ్ మేనన్ దర్శకత్వంలోనే మరో చిత్రానికి కూడా నాగచైతన్య పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









