నాగచైతన్య కథానాయకుడుగా కొత్త చిత్రం
- February 17, 2016
కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్యకు 12వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదట. అయితే టైటిల్ ఖరారు చేసి శుక్రవారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేస్తామని చిత్ర బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం నాగచైతన్య, గౌతమ్ మేనన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు గౌతమ్ మేనన్ దర్శకత్వంలోనే మరో చిత్రానికి కూడా నాగచైతన్య పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







