జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు
- November 24, 2020
హైదరాబాద్:టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తపేట ,కర్మానఘట్ రోడ్ షో లో టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా టీఆరెస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1 న జరగనున్న హైదరాబాద్ స్ధానిక మునిసిపల్ ఎన్నికలో భాగంగా టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల మరియు టీఆరెస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి పర్యవేక్షణ మరియు సూచనల మేరకు వివిధ దేశాల నుండి టీఆరెస్ ఎన్నారై ప్రతినిధులు సోషల్ మీడియా లో మరియు హైదరాబాద్ కి ప్రత్యక్షంగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానిక తెరాస కార్పొరేటర్ల గెలుపు కొసం తమ వంతు కృషి చేస్తు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు టీఆరెస్ అభ్యర్థులకి ఓటు వేసి ప్రత్యర్ధులకు మంచి బుద్ధి చెప్తారు అని ధీమా వ్యక్తం చేసారు.

తాజా వార్తలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!









