యూఏఈ నేషనల్ డే: భద్రతకోసం 127 పోలీస్ పెట్రోల్స్
- December 01, 2020
షార్జా: 49వ యూఏఈ నేషనల్ డే, ఈ నేపథ్యంలో వచ్చిన నాలుగు రోజుల సెలవుల దృష్ట్యా మొత్తం 127 పెట్రోల్స్ని షార్జా వ్యాప్తంగా మోహరించారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా.? లేదా.? అనే విషయమై పోలీస్ పెట్రోల్స్ పరిశీలించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో బీచ్లకు వెళ్ళేవారు, ఎడారులు సహా, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వివిధ ప్రదేశాల్లో కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షాయిబా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. మేరిటైమ్ రెస్క్యూ పెట్రోల్స్ని బీచ్లలో రక్షణ కోసం వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









