యూఏఈ నేషనల్ డే: భద్రతకోసం 127 పోలీస్ పెట్రోల్స్
- December 01, 2020
షార్జా: 49వ యూఏఈ నేషనల్ డే, ఈ నేపథ్యంలో వచ్చిన నాలుగు రోజుల సెలవుల దృష్ట్యా మొత్తం 127 పెట్రోల్స్ని షార్జా వ్యాప్తంగా మోహరించారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా.? లేదా.? అనే విషయమై పోలీస్ పెట్రోల్స్ పరిశీలించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో బీచ్లకు వెళ్ళేవారు, ఎడారులు సహా, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వివిధ ప్రదేశాల్లో కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షాయిబా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. మేరిటైమ్ రెస్క్యూ పెట్రోల్స్ని బీచ్లలో రక్షణ కోసం వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!