డిసెంబర్ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన
- December 02, 2020
కువైట్ సిటీ: నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటరీ) ఎన్నికలు ప్రారంభం కానున్న దరిమిలా, కువైట్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాల్ని ప్రకటించింది. పౌరులంతా మాస్క్లను, గ్లవ్స్ని ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళేముందు ఉష్ణోగ్రతల్ని పరీక్షించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తమ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి వుంటుంది. పోలింగ్ స్టేషన్ వివరాల్ని తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి గవర్నరేట్లోనూ ఓ పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరోనా సోకినవారి కోసం వినియోగిస్తారు. డిసెంబర్ 5న ఎన్నిక జరగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల