డిసెంబర్ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన
- December 02, 2020
కువైట్ సిటీ: నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటరీ) ఎన్నికలు ప్రారంభం కానున్న దరిమిలా, కువైట్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాల్ని ప్రకటించింది. పౌరులంతా మాస్క్లను, గ్లవ్స్ని ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళేముందు ఉష్ణోగ్రతల్ని పరీక్షించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తమ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి వుంటుంది. పోలింగ్ స్టేషన్ వివరాల్ని తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి గవర్నరేట్లోనూ ఓ పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరోనా సోకినవారి కోసం వినియోగిస్తారు. డిసెంబర్ 5న ఎన్నిక జరగనుంది.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







