డిసెంబర్ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన
- December 02, 2020
కువైట్ సిటీ: నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటరీ) ఎన్నికలు ప్రారంభం కానున్న దరిమిలా, కువైట్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాల్ని ప్రకటించింది. పౌరులంతా మాస్క్లను, గ్లవ్స్ని ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళేముందు ఉష్ణోగ్రతల్ని పరీక్షించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తమ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి వుంటుంది. పోలింగ్ స్టేషన్ వివరాల్ని తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి గవర్నరేట్లోనూ ఓ పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరోనా సోకినవారి కోసం వినియోగిస్తారు. డిసెంబర్ 5న ఎన్నిక జరగనుంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









