డిసెంబర్ 5 ఎన్నికల కోసం విధానాల ప్రకటన
- December 02, 2020
కువైట్ సిటీ: నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటరీ) ఎన్నికలు ప్రారంభం కానున్న దరిమిలా, కువైట్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాల్ని ప్రకటించింది. పౌరులంతా మాస్క్లను, గ్లవ్స్ని ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళేముందు ఉష్ణోగ్రతల్ని పరీక్షించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తమ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి వుంటుంది. పోలింగ్ స్టేషన్ వివరాల్ని తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి గవర్నరేట్లోనూ ఓ పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా కరోనా సోకినవారి కోసం వినియోగిస్తారు. డిసెంబర్ 5న ఎన్నిక జరగనుంది.
తాజా వార్తలు
- ఒమన్లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్







