యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి
- December 02, 2020
యూఏఈ:యూఏఈలో నివసించే ప్రవాస భారతీయులకి మాతృభూమి భారతదేశము ఎంతో కర్మభూమి అయిన యూఏఈ కూడా అంతే.జీవనోపాధి, భధ్రత, ఉన్నత జీవిన విధానము కల్పించే ఈ సుందర దేశం పట్ల అభిమానం ఉండటం అత్యంత సహజం.ప్రతి ఏటా డిసెంబర్ 2 న యూఏఈ లో సంయుక్త రాజ్య అవతరణోత్సవం జరుగుతుంది.ఈ సంవత్సరం డిసెంబర్ 2, 2020న యూఏఈ అవతరణకి 49 వసంతాలు నిండాయి.ఈ సందర్భాన్ని యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ వాసి లత పల్తి మరియు తన కుమార్తె ఐరా పల్తి యూఏఈ జాతీయ పతాక రంగులలో వస్త్రాలు ధరించి జెండా పట్టుకుని అభిమానం చాటుకున్నారు.మన కర్మభూమి ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేశవాసులందరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణ జాతీయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అభిమానంతో కూడిన అభినందనలు తెలియజేసారు.

తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









