యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి
- December 02, 2020
యూఏఈ:యూఏఈలో నివసించే ప్రవాస భారతీయులకి మాతృభూమి భారతదేశము ఎంతో కర్మభూమి అయిన యూఏఈ కూడా అంతే.జీవనోపాధి, భధ్రత, ఉన్నత జీవిన విధానము కల్పించే ఈ సుందర దేశం పట్ల అభిమానం ఉండటం అత్యంత సహజం.ప్రతి ఏటా డిసెంబర్ 2 న యూఏఈ లో సంయుక్త రాజ్య అవతరణోత్సవం జరుగుతుంది.ఈ సంవత్సరం డిసెంబర్ 2, 2020న యూఏఈ అవతరణకి 49 వసంతాలు నిండాయి.ఈ సందర్భాన్ని యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ వాసి లత పల్తి మరియు తన కుమార్తె ఐరా పల్తి యూఏఈ జాతీయ పతాక రంగులలో వస్త్రాలు ధరించి జెండా పట్టుకుని అభిమానం చాటుకున్నారు.మన కర్మభూమి ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేశవాసులందరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణ జాతీయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అభిమానంతో కూడిన అభినందనలు తెలియజేసారు.

తాజా వార్తలు
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?







