యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి
- December 02, 2020
యూఏఈ:యూఏఈలో నివసించే ప్రవాస భారతీయులకి మాతృభూమి భారతదేశము ఎంతో కర్మభూమి అయిన యూఏఈ కూడా అంతే.జీవనోపాధి, భధ్రత, ఉన్నత జీవిన విధానము కల్పించే ఈ సుందర దేశం పట్ల అభిమానం ఉండటం అత్యంత సహజం.ప్రతి ఏటా డిసెంబర్ 2 న యూఏఈ లో సంయుక్త రాజ్య అవతరణోత్సవం జరుగుతుంది.ఈ సంవత్సరం డిసెంబర్ 2, 2020న యూఏఈ అవతరణకి 49 వసంతాలు నిండాయి.ఈ సందర్భాన్ని యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ వాసి లత పల్తి మరియు తన కుమార్తె ఐరా పల్తి యూఏఈ జాతీయ పతాక రంగులలో వస్త్రాలు ధరించి జెండా పట్టుకుని అభిమానం చాటుకున్నారు.మన కర్మభూమి ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేశవాసులందరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణ జాతీయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అభిమానంతో కూడిన అభినందనలు తెలియజేసారు.

తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







