ఏపి-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సిఎం జగన్‌

- December 02, 2020 , by Maagulf
ఏపి-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సిఎం జగన్‌

అమరావతి: సిఎం జగన్‌ ఏపి అమూల్‌ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపి అమూల్‌ వెబ్‌సెట్‌, డ్యాష్‌ బోర్టును సిఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఏపి అముల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9,899 పాల సేకరణ కేంద్రాలు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com