బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ఒమన్ సోషల్ ఫోరమ్

- December 03, 2020 , by Maagulf
బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ఒమన్ సోషల్ ఫోరమ్

మస్కట్:ఒమన్ సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నాలుగో దశ రక్త దాన శిబిరం ప్రారంభమైంది. ప్రముఖ డెర్మటలాజి, కాస్మోటలాజిస్ట్ డాక్టర్ ధ్వని షా ముఖ్య అతిథిగా హజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్, గ్రీన్ వాట్సాప్ గ్రూప్ సభ్యుల సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సోషల్ ఫోరమ్ ప్రతినిధులు వెల్లడించారు. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలిరోజున 60 మంది డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించామని..శిబిరం ముగిసేలోగా 750 దాతల నుంచి రక్తాన్ని సేకరించనున్నట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com