కువైట్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించిన భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ
- December 03, 2020
న్యూఢిల్లీ:భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులు పెడితే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ. భారత్ లో కువైట్ రాయబారి జస్సిమ్ అల్ నజిమ్ న్యూఢిల్లీలో స్మృతి ఇరానీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించిన కేంద్రమంత్రి...భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆ దేశ రాయబారికి తెలిపారు. ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు తీసుకుంటున్న చర్యలు, పరస్పర సహకారంతో కువైట్-భారత్ పురోవృద్ధిగా పయనిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ







