కువైట్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించిన భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ
- December 03, 2020
న్యూఢిల్లీ:భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులు పెడితే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ. భారత్ లో కువైట్ రాయబారి జస్సిమ్ అల్ నజిమ్ న్యూఢిల్లీలో స్మృతి ఇరానీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించిన కేంద్రమంత్రి...భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆ దేశ రాయబారికి తెలిపారు. ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు తీసుకుంటున్న చర్యలు, పరస్పర సహకారంతో కువైట్-భారత్ పురోవృద్ధిగా పయనిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం