టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్
- December 04, 2020ఆస్ట్రేలియా:టీం ఇండియా, ఆస్ట్రేలియా టీంల మధ్య టీ-20 సమరం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బౌలింగ్ కు మొగ్గు చూపాడు. ఇప్పటికే 2-1 తో వన్డే సిరిస్ గెలిపొందిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్ పైన కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా ఈ మ్యాచ్లో బోణీ కొట్టి టీ20 లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటా పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ 20 మ్యాచ్ పై ఆస్తకి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ ఫించ్ {కెప్టెన్}, మాథ్యూవేడ్, స్టీవ్ స్మిత్, హెన్రిక్స్, అలెక్స్, క్యారీ, గ్లెన్ మాక్స్ వెల్, ఆష్టన్ అగర్, సీన్ అబోట్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఆడం జంపా
ఇండియా జట్టు : విరాట్ కోహ్లి {కెప్టెన్}, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, షమీ
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..