GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ
- December 04, 2020హైదరాబాద్:GHMC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికి టీఆర్ఎస్-65, బీజేపీ-35, ఎంఐఎం-31, కాంగ్రెస్-3 డవిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మెట్టుగూడ, యూసుఫ్గూడ, బోరబండ, హైదర్నగర్, రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. మంగళ్హాట్లో బీజేపీ అభ్యర్థి శశికళ విజయం సాధించారు.మజ్లిస్ అభ్యర్థులు మెహదీపట్నం, డబీర్పురం, చంద్రాయణగుట్ట, అహ్మద్ నగర్, పత్తర్గట్టిలో గెలుపొందారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..