కువైట్ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రారంభం
- December 05, 2020కువైట్ సిటీ:కువైట్లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేవవ్యాప్తంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటు వేసేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. కాగా, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎలక్ట్రోరల్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రాన్ని కరోనా బాధితుల కోసం కోటాయించడం జరిగింది. మొత్తం 102 పోలింగ్ స్టేషన్లను వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, ఇప్పటిదాకా దేశంలో 143,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల