వలసదారులకు ఏడాది కాలానికే రెసిడెన్సీ రెన్యువల్
- December 09, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, రెండేళ్ళు అంతకు మించిన కాలానికి రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ని నిలుపుదల చేసింది. కేవలం ఏడాది కాలానికి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ చేయాలని మినిస్ట్రీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోనే వుంటూ, రెండేళ్ళకు పైబడిన అధికారిక వర్క్ పర్మిట్స్ పొందినవారికి ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు లభించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!







